Responsive image

Press Information Bureau

Government of India

Prime Minister's Office

స‌ర్దార్ ప‌టేల్ జ‌యంతి నాడు ఆయ‌న‌కు వంద‌నమాచ‌రించిన ప్ర‌ధాన మంత్రి

Posted On :31, October 2017 07:13 IST

స‌ర్దార్ ప‌టేల్ జ‌యంతి నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న‌కు న‌మ‌స్క‌రించారు.

‘‘స‌ర్దార్ ప‌టేల్ జ‌యంతి నాడు ఆయ‌న‌కు మ‌నం ప్ర‌ణమిల్లుదాం. భార‌త‌దేశానికి ఆయ‌న అందించిన మ‌హ‌త్వపూర్ణ సేవ మ‌రియు సుప్ర‌తిష్ఠిత తోడ్పాటులు ఎన్న‌టికీ మ‌ర‌పురానివి’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.